చెక్కులను పంపిణీ చేసిన పోచారం
NEWS Dec 08,2024 10:10 am
బాన్సువాడ నియోజక వర్గంలోని 108 మంది CMRF లబ్ధిదారులకు రూ 34,47,500 విలువగలల చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.