ఇళ్ల పట్టాలు పంపిణి చేయాలని వినతి
NEWS Dec 08,2024 03:13 am
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ శివారు ప్రాంతమైన గిరిరాజ్ కాలేజీ పక్కనగల సర్వే నెంబర్ 168 లో ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని
బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.