Logo
Download our app
మ‌హా కుంభ మేళాకు 40 కోట్ల మంది
NEWS   Dec 07,2024 09:07 am
యూపీలో ఈసారి నిర్వ‌హించే మ‌హా కుంభ మేళాకు 40 కోట్ల మందికి పైగా భ‌క్తులు రానున్నార‌ని చెప్పారు డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య‌. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. కుంభ మేళాకు రావాల‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు, గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్ ను ఆహ్వానించామ‌ని తెలిపారు. ఏపీలో బీజేపీ బ‌లంగా ఉంద‌న్నారు. డ‌బుల్ ఇంజన్ స‌ర్కార్ దౌడ్ తీస్తోంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source