Logo
Download our app
ఎన్డీసీసీ బ్యాంకు ఏర్పాటుకు సహకరించాలని కోదండరాంకు వినతి
NEWS   Dec 06,2024 05:04 pm
జామాబాద్: ఎన్డిసిసిబీ నిజామాబాద్ బ్రాంచ్ని ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఏర్పాటు చేయాలని నాయకులు ఎమ్మెల్సీ కోదండరామ్కు వినతి పత్రం అందజేశారు. జాన్కంపేట్ గ్రామం దినదినంగా అభివృద్ధి చెందుతున్నదని గ్రామంలో బీడీ కార్మికులు, రైతులు, వ్యాపారులు వారి అవసరాల కోసం బ్యాంకు ఖాతాలు తీసుకుంటారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source