డబ్బా గ్రామంలో దొంగల బీభత్సం
NEWS Dec 06,2024 12:10 pm
ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో దొంగల బీభత్సం చోటు చేసుకుంది. 3 ఇళ్లల్లో చోరీకి పాలుపడ్డారు దొంగలు. పది తులాల బంగారం, 5 వేల నగదు ఎత్తుకెళ్లారు దొంగలు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ ని తెప్పించి ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు ఎస్సై అనిల్ .