Logo
Download our app
అడవికి నిప్పు పెట్టకూడదు
NEWS   Dec 06,2024 12:43 pm
అటవీకు నిప్పు తగలడం వల్ల సమస్త జీవకోటి మనుగడకు పెను ముప్పు వాటిల్లుతుందని మల్లాపూర్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి పద్మ తెలిపారు. మండలంలోనీ వివి రావుపేట గోదావరి తీరం వద్ద గ్రామస్తులకు, రైతులకు, పర్యాటకులకు అటవికు నిప్పు, దాని పర్యవసానాలు, నివారణ చర్యల గూర్చి అవగాహన సదస్సు నిర్వహించారు. బీట్ అధికారి ఎం.డి. ఇల్యాస్, వాచర్ రాజం, రొడ్డ రాజు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source