ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్వో
NEWS Dec 06,2024 05:08 pm
ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డా.కె ప్రమోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు.మండల ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.శ్రీనివాస్, మండల వైద్యాధికారి డా.హరీష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు