Logo
Download our app
డ్రగ్స్ నివారణపై విద్యార్థులకు అవగాహన
NEWS   Dec 05,2024 04:39 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం, యాంటీ డ్రగ్స్ కమిటీ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ రావులపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మాదకద్రవ్యాల వినియోగ నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా TS-NAB వారు రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వెంకటేశ్, అధ్యాపకులు శ్రీనివాస్, నరసయ్య, జగపతి, రాజేశ్వరరావు, ప్రతిభ, మంజుల తదితరులున్నారు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source