రథోత్సవంపై సిరులతల్లి
NEWS Dec 05,2024 11:00 am
శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. సిరులతల్లి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. శుక్రవారం పంచమి తీర్థం జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.