Logo
Download our app
15 లోగా ప‌నులు పూర్తి చేయాలి
NEWS   Dec 04,2024 08:00 pm
మంగళగిరి ఎయిమ్స్ సిబ్బంది,పేషెంట్ లకు శుద్ధమైన తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందన్నారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. తాగు నీటిని, ఇతర అవసరాలకు గుంటూరు ఛానెల్, ఆత్మకూరు చెరువు నుంచి సరఫరా చేస్తున్నారని చెప్పారు. ప్రతి రోజూ 25 లక్షల లీటర్ల తాగు నీరు అందించేలా 8 కోట్లతో ఫిల్టర్ బెడ్లు, ఇతర నిర్మాణ పనులు చేప‌ట్టామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source