Logo
Download our app
బీఆర్ఎస్ నేత వేధింపులతో యువతి ఆత్మహత్య
NEWS   Dec 04,2024 05:17 am
బెల్లంపల్లిలో హనుమాన్ బస్తీకి చెందిన జంగపల్లి సాయి స్నేహిత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది . నియోజకవర్గ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీనాధ్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source