పుష్ప-2 మూవీ యూనిట్ పై కోర్టు ఫైర్
NEWS Dec 03,2024 11:48 am
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. పుష్ప -2 మూవీ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిస్టుల ఫోరం చీఫ్ సతీష్ కమాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నపళంగా టికెట్లను అమాంతం పెంచడాన్ని సవాల్ చేశారు. దీనికి ప్రభుత్వం వత్తాసు పలకడం పట్ల మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులకు సపోర్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.