Logo
Download our app
ఘనంగా భారత ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జయంతి
NEWS   Dec 03,2024 08:41 am
దేశ ప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జయంతి వేడుకలు జగ్గంపేట డి ఎన్ టి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ముఖ్యఅతిథిగా హాజరై బాబు రాజేంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడిగా, దేశ రాష్ట్రపతిగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
⚠️ You are not allowed to copy content or view source