Logo
Download our app
ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై ఈవో ఆరా
NEWS   Dec 03,2024 03:08 am
శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా కొన‌సాగుతున్నాయి. టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈవో జె. శ్యామ‌ల రావు టీటీడీ క‌ల్పించిన వ‌స‌తి సౌక‌ర్యాల‌పై భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు తుపాను ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ ఉత్స‌వాల‌లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు భ‌క్తులు. చైర్మ‌న్ బార్ నాయుడు అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source