Logo
Download our app
మెగాస్టార్ కు భార‌త‌ర‌త్న ప‌క్కా
NEWS   Dec 02,2024 06:16 am
నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ప‌ద్మ భూష‌ణ్ , మెగాస్టార్ చిరంజీవికి భార‌త‌ర‌త్న అవార్డు ఖాయ‌మ‌ని అన్నారు. ఆ ఇద్ద‌రూ అనుభ‌వం క‌లిగిన న‌టుల‌ని. సేవా కార్య‌క్ర‌మాల‌లో సైతం కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నార‌ని చెప్పారు. అత్యున్న‌త అవార్డులు అందుకునేందుకు అన్ని అర్హ‌త‌లు, అనుభ‌వం బాల‌య్య‌, చిరంజీవిల‌కు ఉందంటూ స్ప‌ష్టం చేశారు బండ్ల గ‌ణేశ్.
⚠️ You are not allowed to copy content or view source