Logo
Download our app
టీటీడీకి కియోష్కి మిష‌న్ విరాళం
NEWS   Dec 02,2024 03:27 am
సౌత్ ఇండియ‌న్ బ్యాంకు టీటీడీ ఎస్వీ అన్న ప్ర‌సాదం ట్ర‌స్టుకు కియోస్క్ (క్యూఆర్) మిష‌న్ ను విరాళంగా ఇచ్చింది. ఈ మిష‌న్ ను ప్రారంభించారు అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి. దీనిని త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్ర‌సాద కేంద్రంలో ఏర్పాటు చేశారు. భ‌క్తులు విరాళాల‌ను నేరుగా ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, ఈ అవ‌కాశాన్ని వినియోగించు కోవాల‌ని కోరారు ఏఈవో.
⚠️ You are not allowed to copy content or view source