Logo
Download our app
ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ
NEWS   Dec 01,2024 11:23 am
ఆలమూరు మండలం పెదపళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు భవాని శంకర్, సాయి కిషోర్ ఆధ్వర్యంలో ఆదివారం ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ హెచ్ఐవి పై అవగాహన కల్పించడమే ర్యాలీ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం లో హెల్త్ ఎడ్యుకేటర్ ఆకుల రాజా, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source