ఆత్రేయపురంలో హోమియో వైద్య శిబిరం
NEWS Dec 01,2024 06:23 am
ఆత్రేయపురంలోని సత్య సాయి సేవ కేంద్రంలో ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ శిబిరం లో రాజమండ్రి డాక్టర్ శ్యామ్ హాస్పిటల్ వైద్యులు శ్యామ్ కుమార్ అన్ని వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నారని అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని నిర్వహకులు కోరారు.