Logo
Download our app
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
NEWS   Nov 29,2024 07:47 am
పెద్దపల్లి జిల్లా తెలంగాణ భవనంలో బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివస్ కార్యక్రమం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరు కంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధుకర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source