Logo
Download our app
మల్లాపూర్ కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
NEWS   Nov 28,2024 01:31 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ సత్య ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న బోజనంతో పాటు,స్టోర్ రూం లో నిల్వ ఉన్న వంట సరుకులను పరిశీలించారు. మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి రాము నాయక్, తహసీల్దార్ వీర్ సింగ్, డీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source