Logo
Download our app
మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచాలి ... ఏఐటియుసి డిమాండ్
NEWS   Nov 28,2024 05:46 pm
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం జీతాలు పెంచాలని సమ్మే చేసినా ప్రభుత్వం పట్టించు కొలేదని సమ్మె తర్వాతా 3000 జీతాన్ని చెల్లిస్తామని, అప్పటి ప్రభుత్వం చెప్పిన ఇప్పటికి అమలు చేయాలేదని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నీరుడి సాయిలు చెప్పారు. గురువారం సంగారెడ్డిలోని ఐపీలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ రాష్ట్ర నిర్మాణ మహాసభల కరపత్రాలను ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పంపిణి చేశారు.
⚠️ You are not allowed to copy content or view source