Logo
Download our app
PSను తనిఖీ చేసిన డిసిపి
NEWS   Nov 27,2024 01:12 pm
జిల్లా పోలీసు కమిషనరేట్ విజయవాడ వారి ఆదేశాల మేరకు పోలీసు కమిషనరేట్ రూరల్ డీసీపీ మహేశ్వరరాజు ఐపీఎస్ వార్షిక తనిఖీలలో భాగంగా జి కొండూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డు లు, దర్యాప్తులో ఉన్న కేసులు గురించి, వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులు, కేసులు పరిష్కారం స్టేషన్ ఆవరణ నిర్వహణ, సిబ్బంది పనితీరు విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source