Logo
Download our app
ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఎమ్మెల్యే తనిఖీలు
NEWS   Nov 27,2024 08:58 am
మెట్‌ప‌ల్లి, కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆక‌స్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించి హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source