Logo
Download our app
కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ భూసేకరణ సర్వేని పూర్తి చేయాలి
NEWS   Nov 26,2024 02:04 pm
నిర్మల్ జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజి లో భాగంగా భూసేకరణ పై సంబంధిత నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీ పథకంలో భాగంగా భూసేకరణకు సంబంధించి సర్వేను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సర్వే నిర్వాహణలో ఇటువంటి అలసత్వం వహించకుండా త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source