Logo
Download our app
రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
NEWS   Nov 26,2024 07:59 am
రొళ్ల గురుకుల పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రొళ్ల గురుకుల పాఠశాలలో మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source