Logo
Download our app
మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యం
NEWS   Nov 23,2024 06:04 pm
చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేప పిల్లలను సకాలంలో అందజేయాలని శనివారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సదాశివపేటలోని ఉబ చెరువులో 28 వేల చేప పిల్లలని వదిలిపెట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, నాయకులు శివరాజ్ పాటిల్, కౌన్సిలర్లు సాతని శ్రీశైలం, ఇంద్రమోహన్, నాయకులు ముబీన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source