Logo
Download our app
అల్లూరి రామ్‌రెడ్డికి అభినంద‌నల‌ వెల్లువ‌
NEWS   Nov 22,2024 11:50 am
మెట్‌ప‌ల్లి: పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అల్లూరి రామ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీగా జి ప్రణయ్ ఎన్నిక కావ‌డంతో మెట్‌ప‌ల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యక్షుడు రాంబాబు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. వేంపేట వాసి అల్లూరి రామ్ రెడ్డి తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వెల్ఫేర్ అండ్ డిపార్ట్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికవ్వడం గర్వకారణమ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source