Logo
Download our app
బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టాలి
NEWS   Nov 19,2024 04:22 pm
బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టాలని గొల్లప్రోలు బిజెపి నాయకులు చిట్టా మధు, మలిరెడి నారాయణరావు, డివిఎస్ రాజు పిలుపు నిచ్చారు. మంగళవారం గొల్లప్రోలులోని బిజెపి పట్టణ కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు, బూత్ అధ్యక్షులను ఎన్నుకోవాలని, పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source