Logo
Download our app
ఘనంగా ఇందిరా జయంతి వేడుకలు
NEWS   Nov 19,2024 04:23 pm
రావులపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధి చిత్ర పటానికి కొత్తపేట కాంగ్రెస్ ఇన్ ఛార్జి రౌతు ఈశ్వరరావు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కాశీ మాట్లాడుతూ దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా దేశానికి ఆమె అందించిన సేవలను కొనియాడారు
⚠️ You are not allowed to copy content or view source