Logo
Download our app
ఇందిరాకి కాంగ్రెస్‌ నేతల నివాళి
NEWS   Nov 19,2024 05:04 am
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తి స్థల్‌లో ఉన్న ఇందిరా సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source