Logo
Download our app
మాల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
NEWS   Nov 16,2024 06:55 am
KMR: కామారెడ్డి పట్టణంలో మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సుంకి రతన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మైసయ్య, కోశాధికారి ప్రభాకర్, ఉపాధ్యక్షులు కప్ప సత్యం, సిద్ధార్థ రాజ్ సభ్యులు పెద్ద సాయిలు పాల్గొన్నారు వాగ్మా రే లక్ష్మణ్ నరేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source