Logo
Download our app
మెట్‌ప‌ల్లి: ప్రయాణికుల దినోత్సవ వేడుకలు
NEWS   Nov 15,2024 02:34 pm
మెట్‌ప‌ల్లి ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో శుక్రవారం ప్రయాణికుల దినోత్సవాన్ని (ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించడం) నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజు ప్రయాణికులకు పూలు, స్వీట్లు అందించారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source