Logo
Download our app
ఇల్లందులో నాగసాధు అఘోరీ పర్యటన
NEWS   Nov 15,2024 10:37 am
వర్థన్నపేట: నాగసాధు అఘోరీ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చేరుకుంది. కాలభైరవ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు అఘోరి చేసింది. అఘోరిమాతను చూసేందుకు భక్త జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఇక్క‌డ నాగసాధు బట్ట‌ల‌తో క‌నిపించింది.
⚠️ You are not allowed to copy content or view source