Logo
Download our app
మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాధ్యత
NEWS   Nov 14,2024 02:04 pm
మెట్‌ప‌ల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కూన గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి గోవర్ధన్తో సంతకాలు తీసుకొని బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వకుంట్ల సుజిత్ రావు ఆశీస్సులతో ఛైర్మన్ పదవిని స్వీకరించానని అన్నారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం పాలకవర్గం సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు.
⚠️ You are not allowed to copy content or view source