Logo
Download our app
ప్రసూతి ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం
NEWS   Nov 12,2024 05:57 pm
హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ప్రసూతి ఆసుపత్రిలో విచ్చలవిడగా ఎలుకలు సంచరిస్తున్నాయి. ప్రసూతి ఆసుపత్రిలో భోజన పత్రాలపై, పండ్లపై ఎలుకలు సంచరిస్తున్న సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదంటూ పేషెంట్స్ వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source