Logo
Download our app
ఉత్తమ ఓటరు అవగాహన ప్రచార అవార్డు
NEWS   Nov 07,2024 10:57 am
జ‌గిత్యాల‌: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, ఓటు హక్కు వినియోగించుకోవడంపై 2024 సంవత్సరంలో ఓటర్లకు అవగాహన పెంపొందించి చైతన్య పరచడానికి కృషి చేసిన ఉత్తమ ప్రచారానికి సంబంధించి, భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. మీడియా హౌస్ ల నుంచి 2024 సంవ‌త్స‌రంనకు ఉత్తమ ఓటరు అవగాహన ప్రచార అవార్డుకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source