Logo
Download our app
అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు
NEWS   Nov 06,2024 08:26 am
అయ్యప్పస్వామి మాలాధారణ మహోత్సవాల్లో భాగంగా కోరుట్ల అయ్యప్పస్వామి దేవాలయంలో ఉదయం అయ్యప్ప మూల విరాట్టుకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు 23 మంది స్వాములు మాలాధారణ, అయ్యప్ప దీక్ష స్వీకరించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రాము శర్మ మాల అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి అంబటి శ్రీనివాస్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source