Logo
Download our app
కార్యకర్తల బలమే TDPకి నిజమైన అండ
NEWS   Nov 05,2024 12:47 pm
రాజంపేట: కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీకి నిజమైన అండ అని రాజంపేట టిడిపి ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాజంపేటలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వం స్వీకరించారు అనంతరం లక్ష నుండి 5 లక్షల వరకు CM చంద్రబాబు బీమాను పెంచారన్నారు.
⚠️ You are not allowed to copy content or view source