కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
NEWS Nov 05,2024 08:17 am
TG: ‘ఫార్ములా ఈ కార్’ రేసింగ్ అంశం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లను KTR ఓ విదేశీ సంస్థకు బదిలీ చేయించారని ED అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పురపాలకశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ కూడా ఈడీతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే మంత్రి పొంగులేటి దీపావళి బాంబ్ అని టాక్.