Logo
Download our app
లోయలో పడ్డ బస్సు 20 మంది దుర్మరణం
NEWS   Nov 04,2024 07:31 am
ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో బస్సు మార్చులా వద్ద అదుపుతప్పి, 200 అడుగుల లోయలో పడిపోయింది. బస్సులోని 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. SDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండంటున్నారు అధికారులు.
⚠️ You are not allowed to copy content or view source