Logo
Download our app
కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర
NEWS   Nov 03,2024 09:55 am
రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈనెల 12న కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర చేయనున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల‌ సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఏస్ నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. ఈ పాద‌యాత్ర‌లో బీఆర్ఎస్ ముఖ్య నేత‌లు కేటీఆర్, హారీష్ రావు పాల్గొన‌బోతున్నార‌ని తెలుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source