Logo
Download our app
ఆల‌యానికి రూ. 48,000 విరాళం
NEWS   Nov 03,2024 06:00 am
శివాలయంలో శివలింగం అలంకారానికి నాగపడగలు, కీరిటం, నామాలకు గాను రూ. 48,000 విరాళంగా అందించారు చిట్వేల్ మండలం కె. కందులవారిపల్లి వాసులు అక్కమ్మగారి ఆదినారాయణ కుమారుడు హరికృష్ణ - కోడలు శివలీల. ఈ సంద‌ర్భంగా వారి కుటుంబ సభ్యులంద‌రికి వీరబ్రహ్మేంద్రస్వామి, పార్వతీపరమేశ్వరుల దీవెనలు వుండాలని ఆలయ ధర్మకర్త కట్టా రామ్మోహన్ నాయుడు ప్రార్థించారు.
⚠️ You are not allowed to copy content or view source