Logo
Download our app
వరద కాలువలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
NEWS   Nov 03,2024 02:42 am
కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన సుంకరి బుచ్చమ్మ (70) అనే వృద్ధురాలు వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుచ్చమ్మ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతోంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా కూడా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source