శంషాబాద్ విమానాశ్రయంలో
రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
NEWS Nov 01,2024 10:53 am
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్ను హైడ్రోపోలిక్ వీడ్గా గుర్తించారు. ఈ డ్రగ్స్కు సంబంధించి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.