Logo
Download our app
నివాళులర్పించిన TDP పార్లమెంటు అధ్యక్షుడు
NEWS   Nov 01,2024 09:32 am
రాజంపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గ్రందే నారాయణ గుప్త సతీమణి లక్ష్మీ కుమారి క‌న్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న రాజంపేట టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు స్వగృహానికి వెళ్లి ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
⚠️ You are not allowed to copy content or view source