ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
NEWS Nov 01,2024 07:16 am
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండల వ్యాప్తంగా శుక్రవారం వేకువ జామున 5 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల టౌన్ TDP అధ్యక్షుడు సన్నపురెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సచివాలయ అధికారులతో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.