Logo
Download our app
పేలిన బాంబుల బస్తా.. ముక్కలైన శరీరం
NEWS   Oct 31,2024 03:14 pm
దీపావళి పండుగ వేళ ఏలూరులో విషాదం. స్కూటీపై ఇద్దరు వ్యక్తులు బాంబులు తీసుకెళ్తుండగా.. భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 6గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి సుధాకర్ శరీర భాగాలు ఛిద్రమై.. చుట్టుపక్కల ఉన్న ఇళ్లవద్ద పడటంతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source