Logo
Download our app
ఆర్డిఓను సన్మానించిన రఫీక్ సాహెబ్
NEWS   Oct 31,2024 07:44 am
కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జివాకర్ రెడ్డిని ఏఐఎంఎం కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీక్ సాహెబ్ శాలువాతో సత్కరించారు. అనంతరం రఫిక్ మాట్లాడుతూ.. కోరుట్ల పట్టణంలో రానున్న గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కేంద్రంగా చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరు వినియోగించుకునే విధంగా ముందుకెళ్లాలని కోరారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌లో ప్రతి పనిలో అధికారులు చురుకుగా ఉండాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source