Logo
Download our app
దమ్ముంటే దర్గాను కూల్చి వేయండి
NEWS   Oct 30,2024 12:56 pm
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఆ స్వామివారిని మహిళ అఘోరి నాగసాధువు దర్శించుకున్నారు. లోక కళ్యాణార్థం ఆలయాలను సందర్శిస్తున్నట్లు అఘోరి పేర్కొన్నారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న దర్గాను కూల్చి వేయాలంటూ ఆమె ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source