Logo
Download our app
సమగ్ర సర్వేపై సమీక్ష సమావేశం
NEWS   Oct 30,2024 01:50 pm
టేక్మాల్: కలెక్టర్ ఆదేశాల మేరకు టేక్మాల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, తాసిల్దార్‌లు మండలంలోని ఆయా గ్రామాల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వారికీ మండలంలోని గ్రామాలలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ప‌రంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, వివిధ గ్రామాల‌ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source